వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంకు సంస్కరణలదెబ్బ: సిపిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సంస్కరణలవల్లనే ప్రాదేశిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీఎదురు దెబ్బ తిన్నదని సిపిఎంఅభిప్రాయపడింది. రెండు రోజుల పాటు జరిగిన సిపిఎం రాష్ట్ర కుటీ సమావేశంవరాలను పార్టీ కారదర్శి బి.. రాఘవులు గురువారంలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలను గుణపాఠంగా తీసుకుని సంస్కరణలఅమలు షయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలనిఆయన సూచించారు.

పంచాయతీరాజ్‌ఎన్నికల్లో ప్రజల తీర్పునకు వక్రభాష్యం చెప్పుతూతెలుగుదేశం పార్టీ కుటీలు వేసి శ్లేషించాలనుకోవడంసరికాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంస్కరణలనుఉపసంహరించుకోవాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నెలకొన్నకరువుపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేయాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు.పంచాయతీరాజ్‌ సంస్థలకు మరిన్ని నిధులకోసం, ధుల కోసం ఆందోళన చేయనున్నట్లుఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేయాలనుకుంటున్న జల సంస్కరణలనుతాము ప్రతిఘటిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X