వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ చిత్తు

By Staff
|
Google Oneindia TeluguNews

కొలంబో: న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘోరంగా ఓడిపోయింది. న్యూజిలాండ్‌ 67 పరుగుల తేడాతో భారత జట్టుపై జయం సాధించింది. భారత బ్యాట్స్‌మన్‌ న్యూజిలాండ్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఘోరంగా ఫలమయ్యారు. జయం కోసం భారత్‌ 201 పరుగులు చేయాల్సి వుండగా 39.4 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది. సౌరబ్‌ గంగూలీ నాలుగు పరుగులకే అవుట్‌ కాగా, లక్ష్మణ్‌ ఒకే ఒక పరుగుకు తన కెట్‌ కోల్పోయాడు.

షెహవాగ్‌ 33 పరుగులు, ద్రాడ్‌ 27 పరుగులు, యువరాజ్‌ సింగ్‌ 28 పరుగులు చేశారు. ుగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ నిలకడగా ఆడలేకపోయారు. న్యూజిలాండ్‌ స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా ఫలమయ్యారు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌కు వరుసగా ఇది మూడవ అపజయం. న్యూజిలాండ్‌పై ఇది రెండవ ఓటు. శ్రీలంక చేతిలోనూ భారత్‌ ఓడిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X