వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్‌పటిసి సభ్యుడి కోసంకాంగ్రెస్‌ ధర్నా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కనిపించకుండా పోయిన రంగారెడ్డి జిల్లాలోని జిల్లా పరిషత్‌ప్రాదేశిక కుటీ (జడ్‌పిటిసి) సభ్యుడు కె. భాస్కర్‌డిపించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ గురువారంధర్నా నిర్వహించింది. భాస్కర్‌ మాయం కావడంతో రంగారెడ్డి జిల్లా పరిషత్‌చైర్‌ పర్సన్‌ ఎన్నిక ఈ నెల 28వ తేదీకి వాయిదాపడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జిల్లాకుచెందిన హోంమంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ప్రోద్బలంతోనే తెలుగుదేశం పార్టీవారు భాస్కర్‌ను కిడ్నాప్‌ చేశారనికాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది.

భాస్కర్‌నుడుదల చేయకపోతే తీవ్రపరిణామాలుంటాయని కాంగ్రెస్‌ ఆరోపించింది.కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ముందు ధర్నా, రాస్తారోకో జరిగాయి. ఈ ధర్నాలోప్రదేశ్‌ కాంగ్రెస్‌ కుటీ (పిసిసి) అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు కూడా కొద్ది సేపుపాల్గొన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ జడ్‌పిటిసి సభ్యుడ్ని కిడ్నాప్‌ చేసి అనైతికరాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిమర్శించారు. ముఖ్యమంత్రి చొరవ చూపి భాస్కర్‌నుడుదల చేయించాలని ఆమె కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X