కాశ్మీర్పై భేదాలులేవు: ప్రధాని
న్యూఢిల్లీ: కాశ్మీర్షయంలో తమలో భేదాలు లేవని ప్రధానిఅటల్ బిహారీ వాజ్పేయి స్పష్టం చేశారు. కార్గిల్దివస్ సందర్భంగా గురువారం జరిగిన ఒకకార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్లోనిఅతివాదుల వల్ల ఆగ్రా శిఖరాగ్ర సదస్సు చర్చలుఫలమయ్యాయని పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ముషారఫ్ చేసిన ప్రకటనను ఆయనఖండించారు. పాకిస్థాన్ మొండి వైఖరి వల్లనేచర్చలు ఫలమయ్యాయని ఆయన అన్నారు.
ఆగ్రాసదస్సులో పాకిస్థాన్ ఆచరణ సాధ్యం కాని షరతులుపెట్టిందని ఆయన మర్శించారు. చర్చల్లో కాశ్మీర్తీవ్రవాదులను భాగస్వాములను చేయాలనిపాకిస్థాన్ ప్రయత్నించిందని, ఇది సరి కాదని ఆయనఅన్నారు. కాశ్మీర్లోని తీవ్ర వాదులను స్వాతంత్ర్య పోరాటdరులుగా పరిగణించాలని పాకిస్థాన్ అనడం సమంజసంకాదని ఆయన అన్నారు. పాకిస్థాన్ మొండి వైఖరి dడితేనేచర్చలు సఫలమవుతాయని ఆయన అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్నిచర్చల్లో ఒక అంశంగా అంగీకరించకపోవడంపాకిస్థాన్ మొండి వైఖరికి నిదర్శనమని ఆయనఅన్నారు.