వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్-టిడిపి కుమ్మక్కు
కరీంనగర్: తెలంగాణా రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా పదవుల రాజకీయంతో టిడిపి, కాంగ్రెస్ కుమ్మక్కైనట్టుగా టిఆర్ఎస్ ఆరోపించింది. కరీంనగర్ జెడ్పీ ఎన్నికలు మళ్లీ వాయిదా పడటం పట్ల టిఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలుగుదేశం,
కాంగ్రెస్
సభ్యులు
కూడబలుక్కునే
సమావేశానికి
గైర్హాజరయ్యారని
వారు
ఆరోపించారు.
కరీంనగర్
జిల్లాలో
కాంగ్రెస్
ఆడుతున్న
డ్రామాను
తాము
ప్రజల
ముందు
బట్టబయలు
చేస్తామని
వారు
హెచ్చరించారు.
తాము
పదవులకోసం
వెంపర్లాడటం
లేదని
తెలంగాణా
సాధనే
తమ
ధ్యేయమని
ఈ
క్రమంలో
తెలుగుదేశం,
కాంగ్రెస్
పార్టీల
కరుడుగట్టిన
తెలంగాణా
వ్యతిరేకతను
తాము
బట్టబయలు
చేయనున్నట్టుగా
వారు
వెల్లడించారు.
Comments
Story first published: Saturday, July 28, 2001, 23:53 [IST]