వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్ లో 8మంది నక్సల్స్అరెస్టు
వరంగల్ః
వరంగల్
లో
ఎనిమిది
మంది
నక్సలైట్లనుఅరెస్టు
చేసినట్లు
పోలీసులు
చెప్పారు.
ఈ
ఎనిమిది
మంది
నక్సలైట్లు
సిపిఎం
జనశక్తి
గ్రూప్
రాజన్న
దళానికి
చెందిన
వారు.
ఈ
నక్సలైట్ల
నుంచి
పోలీసులు
అత్యంత
అధునాతన
ఆయుధాలనుస్వాధీనం
చేసుకున్నారు.
నర్సంపల్లి
అడవుల్లోవీరిని
అదుపులోకి
తీసుకున్నట్లు
జిల్లా
ఎస్.పి.వినాయక్
ప్రభాకర్
ఆప్టే
విలేకరుల
సమావేశంలో
వెల్లడించారు.
నక్సలైట్ల నుంచి అమెరికాలో తయారైన నాలుగు అధునాతనరైఫిల్స్, మరో మూడు స్వదేశంలో తయారైనరైఫిల్స్ పెద్ద సంఖ్యలో తూటాలను నక్సలైట్ల నుంచిస్వాధీనం చేసుకున్నట్లు ఆప్టే చెప్పారు. శనివారం జరిగినవిలేకరుల సమావేశంలో ఓ.ఎస్.డి. నాగిరెడ్డి, నర్సంపేట డి.ఎస్.పి. వెస్లి తదితరులు పాల్గొన్నారు.
Story first published: Saturday, July 28, 2001, 23:53 [IST]