వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో తొు్మది మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొు్మది మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరు మహిళల, ఒక బాలుడి పరిస్థితి షమంగా వుంది. dరిని హైదరాబాద్‌కు తరలించారు.

ఈ సంఘటన ుడ్జెల్‌ మండలంలో జడ్చర్ల- కల్వకుర్తి రహదారిలో జరిగింది. ఆర్టీసి బస్సు జీపును ఢీకొనడంతో జీపులో ప్రయాణిస్తున్న తొు్మది మంది మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. మరణించినవారు ుడ్జెల్‌కు చెందినవారని తెలుస్తోంది. ఆర్టీసి డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X