సికెబాబుపై చర్యకు కాంగ్రెస్ వెనుకంజ
చిత్తూరు: కాంగ్రెస్ శాసనసభ్యుడు సి.కె. బాబు ధోరణి చిత్తూరు పార్టీలో గందరగోళానికి దారి తీసింది. చిత్తూరు జిల్లా పరిషత్ ఎన్నికల షయంలో కాంగ్రెస్లో భేదాలు తలెత్తిన షయం తెలిసిందే. ఈ భేదాల కారణంగా చిత్తూరు జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఈ నెల 28వ జరగాల్సిన ఎన్నికలు వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికల షయంలో వ్యవహరించిన తీరుకు సి.కె.బాబుపై చర్య తీసుకోవాలని ప్రదేశ్ కాంగ్రెస్ కుటీ యోచిస్తుండగా వద్దని వాదించేవారు కూడా ఉన్నారు.
చిత్తూరు
జిల్లా
పరిషత్
ఉపాధ్యక్ష
పదకి
పార్టీ
అభ్యర్థిని
ఎంపిక
చేసే
షయంలో
కాంగ్రెస్లో
భేదాలు
తలెత్తాయి.
ప్రదేశ్
కాంగ్రెస్
కుటీ
(పిసిసి)
అధ్యక్షుడు
ఎం.
సత్యనారాయణరావు,
కాంగ్రెస్
లెజిస్లేచర్
పార్టీ
నేత
డాక్టర్
వై.యస్.
రాజశేఖర్
రెడ్డి
జోక్యం
చేసుకున్నా
భేదాలు
సద్దుమణగలేదు.
ఈ
నెల
28వ
తేదీన
జరిగే
జిల్లా
పరిషత్
ఎన్నికలకు
రాకుండా
ఇద్దరు
జడ్పిటిసిలను
సి.కె.
బాబు
అడ్డుకున్నారు.
ఈ
షయం
అందరికీ
తెలుసు.
అయినప్పటికీ
సి.కె.
బాబుపై
తొందర
పడి
చర్య
తీసుకోవద్దని,
జిల్లా
పరిషత్కు
పార్టీ
అభ్యర్థులు
ఎంపికయ్యేలా
చూడాలని
చిత్తూరు
డిసిసి
అధ్యక్షుడు
రామచంద్రారెడ్డి
అంటున్నారు.
ఈ
వ్యవహారంలో
ఇద్దరు
కాంగ్రెస్
శాసనసభ్యులు
రాజీనామా
బెదిరింపులు
కూడా
చేశారు.
కాంగ్రెస్లో
నెలకొన్న
ఈ
గందరగోళాన్ని
తెలుగుదేశం
తనకు
అనుకూలంగా
మార్చుకునే
ప్రయత్నం
చేస్తోంది.