వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒరిస్సాలో ప్రధాని ఏరియల్‌ సర్వే

By Staff
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్‌: ఒరిస్సాలో వరద తాకిడికి గురైన తీర ప్రాంతాల్లో ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆదివారం మానం ద్వారా పర్యటించారు. రాష్ట్ర అధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన సహాయ, పునరావావస కార్యక్రమాలను సdుక్షించారు. వాజ్‌పేయి వెంట ఐదుగురు కేంద్ర మంత్రులు కూడా ఏరియల్‌ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో నలుగురు ఒరిస్సాకు చెందినవారే. సర్వే అనంతరం వారు భువనేశ్వర్‌ మానాశ్రయంలో దిగారు.

వాజ్‌పేయికి మానాశ్రంలో రాష్ట్ర గవర్నర్‌ ఎం.ఎం. రాజేంద్రన్‌, ముఖ్యమంత్రి నdన్‌ పట్నాయక్‌, రెవెన్యూ మంత్రి బి.బి. హరిచందన్‌, పలువురు ఉన్నతాధికారులు స్వాగతం చెప్పారు.

మానశ్రయం నుంచి వాజ్‌పేయి నేరుగా రాజభవన్‌కు వెళ్లారు. ఉన్నతాధికారుల సమావేశానికి అధ్యక్షత వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X