కరీంనగర్ కోసం టిఆర్ఎస్ వ్యూహం
కరీంనగర్:
కరీంనగర్
జిల్లా
పరిషత్తును
చేజిక్కించుకోవడానికి
తెలంగాణా
రాష్ట్ర
సమితి
తీవ్ర
ప్రయత్నాల్లో
వుంది.
పార్టీ
నేత
చంద్రశేఖర్రావు
స్వయంగా
రంగంలోకి
దిగి
పావులు
కదుపుతున్నారు.
జడ్పీలో 22 స్థానాలు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ రాజకీయం వల్ల చైర్మన్ పదవిని దక్కించుకోలేకపోతున్న టిఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి ఆగస్టు 2 జరుగుతున్న ఎన్నికల్లోవిజయం సాధించాలని గట్టి పట్టుదలతో వుంది. ఈ నెల 23న మొదటి సారి చైర్మన్ ఎన్నిక కోసం సమావేశం జరిగినప్పుడేఅయిదుగురు బిజెపి సభ్యులు, ఇద్దరు టిడిపి సభ్యుల మద్దతు సాధించిన టిఆర్ఎస్విజయం ఖాయమని విశ్వసించింది.
అయితే
టిడిపి
సభ్యులను
కిడ్నాప్
అయ్యారనే
ఆరోపణలతో
జడ్పి
సమావేశంలో
అడుగుపెట్టకముందే
పోలీసులు
అదుపులోకి
తీసుకున్నారు.
దాంతో
కోరం
లేక
సమావేశం
వాయిదా
పడింది.
28న
రెండో
సారి
మళ్లీ
ఎన్నికలు
నిర్వహించగా
బిజెపి
సభ్యులుగైరాజరయ్యారు.
రెండు
సార్లు
భంగపడిన
టిఆర్ఎస్
మూడో
సారి
ఎట్టిపరిస్థితిలోవిజయం
కైవసం
చేసుకునే
దీక్షతో
చతుర్విదోపాయలను
ప్రయోగిస్తున్నది.