వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బల్దియా ఎన్నికలపైఅప్పీలు
హైదరాబాద్:
హైదరాబాద్
నగర
పాలక
సంస్థ
ఎన్నికలను
90
రోజుల్లోగా
నిర్వహించాల్సిందిగా
ఆదేశిస్తూ
రాష్ట్ర
హైకోర్టు
న్యాయమూర్తి
జస్టిస్
సుదర్శన్
జారీ
చేసిన
ఆదేశాలపై
రాష్ట్ర
ప్రభుత్వం
అప్పీలు
చేసుకున్నది.
బిసిల
రిజర్వేషన్
విధానాన్ని
ఇంకా
ఖరారు
చేయని
కారణంగా
కోర్టు
ఆదేశించిన
గడువులోగా
ఎన్నికలను
నిర్వహించడం
సాధ్యం
కాదని
మరికొంత
గడువు
నివ్వాలని
రాష్ట్ర
ప్రభుత్వం
హైకోర్టుకు
విజ్ఞప్తి
చేసింది.
తాము
కోరుకున్న
గడవును
ఇవ్వడానికి
నిరాకరించే
పక్షంలో
కనీసం
రిజర్వేషన్లపై
లాటరీ
విధానానికి
అనుమతించాలని
రాష్ట్ర
ప్రభుత్వం
హైకోర్టును
కోరింది.
హైకోర్టు
తీర్పుపై
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
మంగళవారం
నాడు
తమ
నివాసంలో
మంత్రివర్గంలోనిసీనియర్
సహచరులతో
చర్చించారు.
ఈ
చర్చ
దరిమిలాఅప్పీలుకు
నిర్ణయం
తీసుకున్నట్టుగా
తెలిసింది.
Comments
Story first published: Wednesday, August 1, 2001, 23:53 [IST]