పంచాయతీ హడావుడి ప్రారంభం
హైదరాబాద్; మూడు విడతలుగా జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టమైన నామినేషన్ల దాఖలు బుధవారం నుంచి ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణకు గడవు నాలుగోతేదీ వరకు వుంది. స్థానిక సంస్థల సమరం ముగిసిన కొన్ని వారాల్లోనే ప్రారంభమవుతున్న పంచాయతీ ఎన్నికలను పేరుకు పార్టీ రహితంగా నిర్వహిస్తున్నప్పటికీ దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని బరిలోకి దిగుతున్నాయి.
అట్టడుగు
స్థాయినుంచి
పార్టీ
కాడర్ను
నిర్మించుకోవడానికి
ఈ
ఎన్నికల
కీలకమైనవని
వివిధ
పార్టీల
నేతలు
భావిస్తున్నారు.
కరవు
బీభత్సంతో
కటకటలాడుతున్నప్పటికీ
గ్రామసీమల్లో
అప్పుడే
పంచాయతీ
కళ
మొదలయింది.
సర్పంచ్
పదవులపై
కన్నేసిన
వాయకులు
ఊరిలోకి
ముఖ్యులను
దగ్గరకు
తీసే
ప్రయత్నాలు
ప్రారంభించారు.
కులాలు
ఈ
ఎన్నికల్లో
ప్రధాన
పాత్ర
వహించే
అవకాశం
వున్న
కారణంగా
కులపరమైన
సమీకరణల్లో
వివిధ
పార్టీలు
తలమునకలుగా
వున్నాయి.
ప్రధాన
పార్టీలన్నీ
ఈ
ఎన్నికల్లో
అనుసరించాల్సిన
వ్యూహంపై
కసరత్తులు
ప్రారంభించాయి.