వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో రెండు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్ః
రుతుపవనాల
తీవ్రత
కారణంగా
రాష్ట్ర
మంతటా
భారీ
వర్షాలు
కురుస్తున్నాయి.
మరో
రెండు
రోజుల
పాటు
ఇదే
విధంగా
వర్షాలు
కురిసే
అవకాశం
వుందని
వాతావరణ
శాఖ
అధికారులు
చెప్పారు.
వర్షాకాలం
వచ్చినప్పటికీ
వర్షాలు
సరిగా
కురవకపోవడంతో
రాష్ట్రంలోని
22
జిల్లాలలో
తీవ్రమైన
కరవు
పరిస్థితులు
నెలకొన్నాయి.
ఈ
సారి
ముందుగానే
రుతుపవనాలు
ప్రవేశించినప్పటికీసరైన
వర్షాలు
కురవలేదు.
దీనితో
రైతులు
తీవ్ర
ఇబ్బందులకు
గురయ్యారు.
గురువారం
నుంచి
రాష్ట్ర
వ్యాప్తంగా
భారీ
వర్షాలు
కురుస్తున్నాయి.
ఈ
వర్షాలు
రైతుల్లో
ఆనందం
నింపాయి.
Comments
Story first published: Friday, August 3, 2001, 23:53 [IST]