వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పల్లెలుపట్టని రాష్ట్రాలపైచర్యః వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతిః రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పంచాయతీలకు బదలాయించాల్సిన అధికారాలను ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర చర్యతీసుకుంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్య నాయుడు హెచ్చరించారు. 29 అంశాలను పంచాయతీలకు బదలాయించాల్సి వుండగా పలు రాష్ట్రాలుఅందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని శుక్రవారం తిరుపతిలోవిలేకరులతో మాట్లాడుతూ ఆయన అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం 13 అధికారాలను బదలాయించిందని,మిగిలిన అధికారాలను త్వరలో బదలాయిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2002 మార్చి లోగా పంచాయతీ రాజ్‌ సంస్థలకు అన్ని అధికారాలను బదలాయించని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళికా సంఘం నుంచి వచ్చే నిధులను నిలిపి వేస్తామని ఆయన హెచ్చరించారు. ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికలు పార్టీ రహితంగా జరిగివుంటే బాగుండేదని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X