వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పల్లెలుపట్టని రాష్ట్రాలపైచర్యః వెంకయ్య
తిరుపతిః
రాజ్యాంగ
నిబంధనలకు
అనుగుణంగా
పంచాయతీలకు
బదలాయించాల్సిన
అధికారాలను
ఇవ్వని
రాష్ట్ర
ప్రభుత్వాలపై
కేంద్ర
చర్యతీసుకుంటుందని
కేంద్ర
గ్రామీణాభివృద్ధి
శాఖ
మంత్రిఎం.
వెంకయ్య
నాయుడు
హెచ్చరించారు.
29
అంశాలను
పంచాయతీలకు
బదలాయించాల్సి
వుండగా
పలు
రాష్ట్రాలుఅందుకు
భిన్నంగా
వ్యవహరిస్తున్నాయని
శుక్రవారం
తిరుపతిలోవిలేకరులతో
మాట్లాడుతూ
ఆయన
అన్నారు.
ఆంధ్ర
ప్రదేశ్
ప్రభుత్వం
13
అధికారాలను
బదలాయించిందని,మిగిలిన
అధికారాలను
త్వరలో
బదలాయిస్తుందన్న
ఆశాభావాన్ని
ఆయన
వ్యక్తం
చేశారు.
2002
మార్చి
లోగా
పంచాయతీ
రాజ్
సంస్థలకు
అన్ని
అధికారాలను
బదలాయించని
రాష్ట్ర
ప్రభుత్వాలకు
ప్రణాళికా
సంఘం
నుంచి
వచ్చే
నిధులను
నిలిపి
వేస్తామని
ఆయన
హెచ్చరించారు.
ఇటీవల
జరిగిన
సంస్థాగత
ఎన్నికలు
పార్టీ
రహితంగా
జరిగివుంటే
బాగుండేదని
వెంకయ్య
నాయుడు
అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Friday, August 3, 2001, 23:53 [IST]