వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బీహార్ను ముంచెత్తిన వరదలు
పాట్నా:
బీహార్ను
అతలాకుతలం
చేస్తున్న
వరదల
పరిస్థితి
మరింత
విషమించింది.
ఎగువన
వున్న
నేపాల్లో
భారీ
వర్షాలు
కురుస్తుండటం
నేపాల్
పెద్దఎత్తున
వరద
నీటిని
వదలడంతో
బీహార్
పరిస్థితి
మరింత
దిగజారింది.
ఏడు జిల్లాల్లోని సుమారుఅయిదు లక్షలమంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి రబ్రీదేవి భర్త, రాష్ట్రీయ జనతాదళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. రబ్రీతో కలసి ఆయనవిమానంలో వరదముంప ప్రాంతాల ఎరియల్సర్వే చేశారు. సాయ చర్యలకోసం సైన్యం మద్దతును కోరినట్టుగా ఆయన వెల్లడించారు.
Comments
Story first published: Saturday, August 4, 2001, 23:53 [IST]