వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచాయతీ తొలి ఘట్టం పూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇరవై వేల పైచిలుకు గ్రామ పంచాయతీలకు జరుగుతున్న సర్పంచ్‌, వార్డ్‌ మెంబర్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగిసింది. ఆఖరు రోజు పెద్ద ఎత్తున నామినేషన్ల దాఖలవుతున్నట్టుగా జిల్లాలనుంచి సమాచారం అందింది.

ఉగ్రవాదం, ఫాక్షనిజం వున్న జిల్లాల్లో ముందు జాగ్రత్తగా నామినేషన్లను మండల కేంద్రాల్లోస్వీకరిస్తున్నారు. సోమవారం నాడు నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. ఆ తర్వాత బుధవారం వరకు ఉపసంహరణకు అవకాశం వుంటుంది. అదే రోజు తుది జాబితాను ప్రకటిస్తారు. 14,17,20వ తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్‌ జరుపుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X