వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సుబ్రహ్మణ్యానికి బెయిల్ తిరస్కృతి
ముంబాయి:
యుటిఐ
మాజీ
ఛైర్మన్
పిఎస్
సుబ్రహ్మణ్యం,
మరో
ముగ్గురిని
ఈ
నెల
ఏడో
తేదీవరకు
జుడిషియల్
కస్టడీలో
వుంచాల్సిందిగా
ప్రత్యేక
కోర్టు
ఆదేశించింది.
వారి
బెయిల్
దరఖాస్తులను
తిరస్కరించింది.
సస్పెండయిన
ఇద్దరు
యుటిఐ
ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్లు
ఎంఎంకపూర్,
ఎస్కె
బసు,
స్టాక్బ్రోకర్
రాకేష్
మెహతాలను
సిబిఐ
ప్రత్యేక
న్యాయమూర్తి
మెహ్రా
జుడిషియల్
కస్టడీలో
వుంచాల్సిందిగా
ఆదేశించారు.
Comments
Story first published: Saturday, August 4, 2001, 23:53 [IST]