వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

63 కోట్లతో ఉపాథి కల్పన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కరవు నివారణ చర్యలలో భాగంగా పనికి ఆహారం పథకం కింద రాష్ట్రంలో 40వేల కిలోమీటర్ల దూరం రోడ్ల నిర్మాణం జరపనున్నట్లు రాష్ట్ర మంత్రివిజయరామారావు ప్రకటించారు. ఇందుకోసం 63 కోట్లు రూపాయల నిధులు మంజూరు చేసినట్లు గురువారం సచివాలయం నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌ లో మంత్రి చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలకు ఉపాథి కల్పించేందుకు గాను యంత్రాలను ఉపయోగించకుండా కేవలం శ్రమశక్తితో ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు.

పనికి ఆహారం పథకం కింద రోడ్ల నిర్మాణంలో పాల్గొనే కార్మికులకు ఐదు కిలోల బియ్యం, 30 రూపాయల నగదు ఇవ్వనున్నట్లువిజయరామారావు చెప్పారు. గ్రామీణులు ఉపాథి కోసం పట్టణాలకు వలస వెళ్ళాల్సిన అవసరం లేకుండా పనికి ఆహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయనవివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X