వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
63 కోట్లతో ఉపాథి కల్పన
హైదరాబాద్ః
కరవు
నివారణ
చర్యలలో
భాగంగా
పనికి
ఆహారం
పథకం
కింద
రాష్ట్రంలో
40వేల
కిలోమీటర్ల
దూరం
రోడ్ల
నిర్మాణం
జరపనున్నట్లు
రాష్ట్ర
మంత్రివిజయరామారావు
ప్రకటించారు.
ఇందుకోసం
63
కోట్లు
రూపాయల
నిధులు
మంజూరు
చేసినట్లు
గురువారం
సచివాలయం
నుంచి
నిర్వహించిన
టెలికాన్ఫరెన్స్
లో
మంత్రి
చెప్పారు.
వెనుకబడిన
ప్రాంతాల్లో
ప్రజలకు
ఉపాథి
కల్పించేందుకు
గాను
యంత్రాలను
ఉపయోగించకుండా
కేవలం
శ్రమశక్తితో
ఈ
రోడ్ల
నిర్మాణం
చేపట్టనున్నట్లు
మంత్రి
చెప్పారు.
పనికి
ఆహారం
పథకం
కింద
రోడ్ల
నిర్మాణంలో
పాల్గొనే
కార్మికులకు
ఐదు
కిలోల
బియ్యం,
30
రూపాయల
నగదు
ఇవ్వనున్నట్లువిజయరామారావు
చెప్పారు.
గ్రామీణులు
ఉపాథి
కోసం
పట్టణాలకు
వలస
వెళ్ళాల్సిన
అవసరం
లేకుండా
పనికి
ఆహార
పథకాన్ని
అమలు
చేస్తున్నట్లు
ఆయనవివరించారు.
Comments
Story first published: Thursday, August 9, 2001, 23:53 [IST]