వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధాన్యం మద్దతుధర పెంచండిః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ధాన్యం మద్దతు ధరను క్వింటాలుకు 50 రూపాయల మొత్తంలో పెంచాలని ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని వాజ్‌ పేయికి విజ్ఞప్తి చేశారు. దేశంలో రైతుల సమస్యలపై ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురువారం కొత్తఢిల్లీలో సమావేశం అయ్యారు. మూడు రాష్ట్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు చర్చించారు.

అనంతరం వారు ప్రధాని వాజ్‌పేయిని కలుసుకొని ధాన్యం మద్దతు ధరను 50 రూపాయల మొత్తంలోపెంచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రైతుల పరిస్థితి దయనీయంగా వున్నదని, పంట పెట్టుబడులు అన్నీపెరిగిపోయినప్పటికీ రైతులకు సరైన మద్దతు ధర లభించడంలేదనేవిషయాన్ని ప్రధానికి వివరించనట్లు చంద్రబాబు ఆ తరువాతవిలేకరులకు చెప్పారు.

  • కరవు సాయంపై ప్రధానికి వై.ఎస్‌. లేఖ
  • సాయంకోసం బాబు ఢిల్లీ యాత్ర
  • సాయంపై పెదవి విప్పని కేంద్రబృందం
  • కరవు బృందానికి కన్నీటి స్వాగతం
  • కరవుబృందాన్ని నిలదీసిన రైతులు
  • వచ్చే వారం కరవు నివేదిక
  • వెయ్యికోట్లకు లెఫ్ట్‌ డిమాండ్‌
  • కరవు మండలాలకు బాబు ప్యాకేజ్‌
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X