వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ధాన్యం మద్దతుధర పెంచండిః బాబు
న్యూఢిల్లీః
ధాన్యం
మద్దతు
ధరను
క్వింటాలుకు
50
రూపాయల
మొత్తంలో
పెంచాలని
ఆంధ్రప్రదేశ్,
పంజాబ్,
హర్యానా
రాష్ట్రాల
ముఖ్యమంత్రులు
ప్రధాని
వాజ్
పేయికి
విజ్ఞప్తి
చేశారు.
దేశంలో
రైతుల
సమస్యలపై
ఈ
మూడు
రాష్ట్రాల
ముఖ్యమంత్రులు
గురువారం
కొత్తఢిల్లీలో
సమావేశం
అయ్యారు.
మూడు
రాష్ట్రాలలో
రైతులు
ఎదుర్కొంటున్న
సమస్యలపై
వారు
చర్చించారు.
అనంతరం వారు ప్రధాని వాజ్పేయిని కలుసుకొని ధాన్యం మద్దతు ధరను 50 రూపాయల మొత్తంలోపెంచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రైతుల పరిస్థితి దయనీయంగా వున్నదని, పంట పెట్టుబడులు అన్నీపెరిగిపోయినప్పటికీ రైతులకు సరైన మద్దతు ధర లభించడంలేదనేవిషయాన్ని ప్రధానికి వివరించనట్లు చంద్రబాబు ఆ తరువాతవిలేకరులకు చెప్పారు.
- కరవు సాయంపై ప్రధానికి వై.ఎస్. లేఖ
- సాయంకోసం బాబు ఢిల్లీ యాత్ర
- సాయంపై పెదవి విప్పని కేంద్రబృందం
- కరవు బృందానికి కన్నీటి స్వాగతం
- కరవుబృందాన్ని నిలదీసిన రైతులు
- వచ్చే వారం కరవు నివేదిక
- వెయ్యికోట్లకు లెఫ్ట్ డిమాండ్
-
కరవు
మండలాలకు
బాబు
ప్యాకేజ్
Comments
Story first published: Thursday, August 9, 2001, 23:53 [IST]