వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో ఏడుగురి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌ః జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్‌ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి తీవ్రవాదులు దాడి చేసి అయిదుగురు గ్రామస్తులను కాల్చిచంపారు. మృతులంతా హిందూమతానికి చెందిన వారు. ఈ సంఘటన సహర్‌ మహూర్‌ గ్రామంలో జరిగింది.

అర్ధరాత్రి గ్రామంపై దాడి చేసిన తీవ్రవాదులు అత్యాధునిక ఆయుధాలతో దాడి జరిపివిచక్షణ రహితంగా కాల్పులు జరిపారని తెలిసింది. బుధవారం ఉదయం సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లిన గ్రామస్తులు మృతదేహాలను పక్కకు తీస్తుండగా బాంబుపేలి మరో ఇద్దరు మరణించారు. వీరిద్దురు ముస్లీం మతస్తులని అధికారులు చెప్పారు. మరో సంఘటనలో హండ్‌వారా పట్టణంలో 18 మంది గాయపడ్డారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఒక పాఠశాలపై తీవ్రవాదులు దాడిచేయడానికి ప్రయత్నించగా భద్రతా దళాలు తిప్పికొట్టాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X