వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దొరకు సిబిఐ పదవి ఖాయం
హైదరాబాద్ః రాష్ట్ర డిజిపి హెచ్జె దొరను సిబిఐ డైరెక్టర్గా నియమించే విషయంలో కేంద్రం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. నియామకం వార్తను లాంఛనంగా ప్రకటించడమే తరువాయి అని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
దొర
సిబిఐ
డైరెక్టర్గా
నియమితులైతే
రాష్ట్రం
నుంచి
ఈ
ప్రతిష్టాత్మకమైన
పదవిని
చేపట్టిన
వ్యక్తుల్లో
ఆయన
రెండోవారవుతారు.
ప్రస్తుతం
రాష్ట్ర
మంత్రివర్గ
సభ్యునిగా
వున్నవిజయరామారావు
గతంలో
సిబిఐ
డైరెక్టర్గా
పనిచేశారు.
దొరపేరు
గతకొంతకాలంగా
వినవస్తున్నప్పటికీ
ఉత్తరాది
అధికారుల
వత్తిడి
కారణంగా
వ్యవహారం
నానుతూ
వచ్చింది.
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయడు
జోక్యం
చేసుకుని
దొరపేరును
గట్టిగా
సిఫారసు
చేయడంతో
కేంద్రం
ఈ
నియామకానికి
గ్రీన్సిగ్నల్
ఇచ్చినట్టుగా
తెలిసింది.
Comments
Story first published: Thursday, August 16, 2001, 23:53 [IST]