వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీపాద హంతుకుని లొంగుబాటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ నేత శ్రీపాదరావు హత్యకేసులో ప్రధాన నిందుతుడు పీపుల్స్‌వార్‌ నాయకుడు బొమ్మకంటి అంజయ్య అలియాస్‌ నాగరాజు తన భార్య మరో నలుగురు నక్సల్స్‌తో కలసి కరీంనగర్‌ ఎస్‌పి ముందు ఆదివారం నాడు లొంగిపోయారు.

ఆయన భార్య నిర్మల కూడా అండర్‌గ్రౌండ్‌ కార్యకర్తనే.పీపుల్స్‌వార్‌ సిద్ధాంతాల పట్ల యువకుల్లో భ్రమలు తొలుగుతున్నాయని, సామ్రాజ్యవాదం, గ్లోబలైజేషన్‌ కారణంగా ఆధునిక యువతను నక్సల్స్‌ సిద్ధాంతాలు
ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయని నాగరాజు అన్నారు. ఈ స్థితిలో ఉద్యమంలో కొనసాగడం వల్ల ప్రయోజనం లేదనే భావనతో లొంగిపోతున్నట్టుగా చెప్పారు. నాగరాజును పట్టిచ్చినవారికి రెండులక్షల నగదు బహుమానాన్ని ప్రభుత్వం ప్రకటించి వుంది. నాగరాజుపై హత్య కేసులతో సహా మొత్తం 65 కేసులు వున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X