వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కబ్జా నుంచి 300 ఎకరాలుస్వాధీనం
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని కూకట్పల్లి ప్రాంతంలో కబ్జాదారుల చెర నుంచి అధికారులు 300 ఎకరాలనుస్వాధీనం చేసుకున్నారు. రాజకీయ నాయకులు గూండాల సహాయంతో ఈ భూమిని అక్రమంగా కబ్జా చేసినట్లు అధికారులు చెప్తున్నారు.
గూండాలను పోషించేందుకు రాజకీయ నాయకులు గత రెండేళ్లలో 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఒకఅంచనా. ఈ భూమిలో వున్న సింగిల్ రూమ్ కట్టడాలను అధికారులు కూల్చి వేశారు. గూండాలపై కేసులు నమోదు చేశారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులు సంయక్తంగా దాడి చేసి ఈ భూమినిస్వాధీనం చేసుకున్నారు.
Story first published: Tuesday, August 21, 2001, 23:53 [IST]