వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కబ్జా నుంచి 300 ఎకరాలుస్వాధీనం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సమీపంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో కబ్జాదారుల చెర నుంచి అధికారులు 300 ఎకరాలనుస్వాధీనం చేసుకున్నారు. రాజకీయ నాయకులు గూండాల సహాయంతో ఈ భూమిని అక్రమంగా కబ్జా చేసినట్లు అధికారులు చెప్తున్నారు.

గూండాలను పోషించేందుకు రాజకీయ నాయకులు గత రెండేళ్లలో 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఒకఅంచనా. ఈ భూమిలో వున్న సింగిల్‌ రూమ్‌ కట్టడాలను అధికారులు కూల్చి వేశారు. గూండాలపై కేసులు నమోదు చేశారు. రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు అధికారులు సంయక్తంగా దాడి చేసి ఈ భూమినిస్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X