పరేఖ్కు షరతులతో బెయిల్ మంజూరు
అహ్మదాబాద్: స్టాక్ బ్రోకర్కేతన్ పరేఖ్కు శుక్రవారంనాడు షరతులతో కూడిన బెయిల్ లభించింది. మాధవాపూర్ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ నిధులను దుర్వినియోగం చేసిన కేసులోకేతన్ పరేఖ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బ్యాంక్కు మూడు నుంచి ఆరు నెలల లోగా 16 కోట్ల రూపాయలు చెల్లించాలనికేతన్ పరేఖ్కు షరతు పెడుతూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రిమాండ్ గడువు 15 రోజులు ముగియడంతో సిబిఐ అధికారులు శుక్రవారం నాడుకేతన్ పరేఖ్ను ముంబాయి నుంచి తీసుకుని వచ్చి అహ్మదాబాద్ ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందుహాజరు పరిచారు. రెండు లక్షల రూపాయల నగదు చెల్లించాలని, 10 లక్షల రూపాయలకు పూచీకత్తు ఇవ్వాలని కూడా కోర్టు పరేఖ్కు షరతు విధించింది.
135
కోట్ల
పే
ఆర్డర్
కుంభకోణంపై
దర్యాప్తు
చేస్తున్న
ముంబాయిలోని
సిబిఐ
అధికారుల
ముందు
ప్రతి
సోమవారంహాజరు
కావాలని
కూడా
కోర్టు
కేతన్
పరేఖ్ను
ఆదేశించింది.
బ్యాంక్క
మూడేళ్లలోగా
380
కోట్ల
రూపాయలు
చెల్లించాలని
కూడా
కోర్టు
పరేఖ్కు
షరతుపెట్టింది.
ఈ
మొత్తాన్ని
కేతన్
పరేఖ్
దుర్వినియోగం
చేసినట్లు
అభియోగం
వుంది.