తేజ్ పాల్ హత్య కుట్రలో షాబుద్దీన్
న్యూఢిల్లీః
తెహల్కా
డాట్
కాం
అధినేత
తరుణ్
తేజ్
పాల్
హత్యకు
కుట్రపన్నిన
ముఠాలో
రాష్ట్రీయ
జనతాదళ్ఎం.పి.
సయ్యద్
షాబుద్దీన్
కూడా
వున్నట్లు
ఢిల్లీ
పోలీసులు
కనుగొన్నారు.
షాబుద్దీన్
తో
పాటు
తొమ్మిది
మందిపై
ఢిల్లీ
పోలీసులు
గురువారం
ఛార్జిషీట్
దాఖలు
చేశారు.
ఈ
కేసును
దర్యాప్తు
చేసిన
పోలీసులు
ఈ
మేరకు
ఓ
ఛార్జిషీట్
ను
మెట్రొపాలిటన్
మేజిస్ట్రేట్
కు
వారం
కిందట
సమర్పించారు.
తేజ్ పాల్ హత్య కేసును దర్యాప్తు చేసిన ఢిల్లీపోలీసు ప్రత్యేక బృందం త్యాగితో సహా ఐదుగురిని ఈ ఏడాది మే లోఅరెస్టు చేసిన విషయం విదితమే. రక్షణ శాఖకు సంబంధించి పలు కుంభకోణాలను సంచలన రీతిలో బట్టబయలు చేసిన తెహల్కా కరస్పాండెంట్ అనిరుధ్ బహల్ ను చంపేందుకు త్యాగితో సహా తొమ్మిది మంది కుట్ర పన్నారని, ఆ కుట్రలోఎం.పి. షాబుద్దీన్ హస్తం కూడా వున్నదని ఢిల్లీ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నెల 31న ఛార్జిషీట్ పై తదుపరి చర్యలు తీసుకోవాలని మేజిస్ట్రేట్ నిర్ణయించారు.
షాబుద్దీన్
తో
సంబంధాలున్నాయని
త్యాగి
ఇంటరాగేషన్
లోఅంగీకరించనప్పటికీ
ఆయనకు
ఈ
వ్యవహారంతో
సంబంధాలన్నట్లు
పోలీసులు
సాక్ష్యాధారాలుసేకరించగలిగారు.
నాలుగేళ్ళ
కిందట
ఉత్తరప్రదేశ్
పోలీసు
కస్టడీ
నుంచి
తప్పించుకున్న
త్యాగి
ఆ
తరువాత
నేపాల్
లో
తలదాచుకున్నాడు.
ఈ
ఏడాది
ఏప్రిల్
లో
త్యాగికి
షాబుద్దీన్
అన్సారీని
పరిచయం
చేశాడు.
దేశంలో
రాజకీయ
అస్థిరతకుకారకుడైన
తరుణ్
తేజ్
పాల్
ను
చంపేందుకువీరంతా
కలిసి
కుట్ర
పన్నారు.