జిల్లాలవారీగా దేశం ఆత్మవిమర్శ
హైదరాబాద్: ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై తెలుగుదేశం పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంటోంది. జిల్లాల వారీగా జరిగే ఈ ఆత్మవిమర్శ సమావేశాలు శుక్రవారం ఇక్కడ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ప్రారంభమయ్యాయి. ప్రతి రోజు ఏడు గంటల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. గురువారంనాడు కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల నాయకుల సమావేశాలు జరిగాయి. పార్టీ పటిష్టతకు ఈ సమావేశాల్లో వ్యూహరచన చేస్తున్నారు.
పార్టీలో
సమన్వయ
లోపం
చోటు
చేసుకుందా,
ప్రజల
మనోభావాల్లో
మార్పు
వచ్చిందా
అనేఅంశాలపై
ఈ
సమావేశాల్లో
చర్చ
జరుగుతోందని
తెలుగుదేశం
పార్టీ
ప్రతినిధి
ఉమ్మారెడ్డి
వేంకటేశ్వర్లువిలేకరులతో
చెప్పారు.
పార్టీని
సమిష్టిగా
ముందుకు
తీసుకోవడానికి
తగిన
కార్యక్రమాలను
ఈ
సమావేశాల
ద్వారా
రూపొందించుకుంటామని
ఆయన
అన్నారు.
1999
నుంచి
పార్టీసాధించిన
ఓట్ల
శాతాన్ని
కూడా
ఈ
సమావేశాల్లో
సమీక్షిస్తున్నారు.