వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లో హెరిటేజ్ ర్యాలీ
హైదరాబాద్:
హైదరాబాద్లో
ఆదివారంనాడు
హెరిటేజ్
ర్యాలీ
జరిగింది.
ఈ
ర్యాలీ
పాతబస్తీలోని
దారుషిఫా
నుంచి
ప్రారంభమై
పాతఎంసిహెచ్
కార్యాలయం
వరకు
సాగింది.
వివిధ
చారిత్రక
ప్రదేశాలమీదుగా
ఈ
ర్యాలీ
సాగింది.
హైదరాబాద్
సంస్కృతిని
పరిరక్షించే
ఉద్దేశంతో
ఈ
ర్యాలీ
నిర్వహించారు.
మనందరం ఒక్కటే అనే లక్ష్యాన్ని ఈ ర్యాలీ తెలిజెప్పిందని నిర్వాహకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని చారిత్రక ప్రదేశాల పరిరక్షణకు, హైదరాబాద్ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు పలు పథకాలు చేపట్టిన నేపథ్యంలో ఈ ర్యాలీకి ప్రాధాన్యం వున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం పాతబస్తీలో ఆకస్మకి తనిఖీలు నిర్వహించి పలు పథకాలను ప్రకటించినవిషయం తెలిసిందే. నవంబర్ మాసంలో నిజాం ఆభరణాల ప్రదర్శన సాలార్జంగ్ మ్యూజియంలో జరుగుతుంది.
Comments
Story first published: Sunday, August 26, 2001, 23:53 [IST]