వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో హెరిటేజ్‌ ర్యాలీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఆదివారంనాడు హెరిటేజ్‌ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ పాతబస్తీలోని దారుషిఫా నుంచి ప్రారంభమై పాతఎంసిహెచ్‌ కార్యాలయం వరకు సాగింది. వివిధ చారిత్రక ప్రదేశాలమీదుగా ఈ ర్యాలీ సాగింది. హైదరాబాద్‌
సంస్కృతిని పరిరక్షించే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించారు.

మనందరం ఒక్కటే అనే లక్ష్యాన్ని ఈ ర్యాలీ తెలిజెప్పిందని నిర్వాహకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని చారిత్రక ప్రదేశాల పరిరక్షణకు, హైదరాబాద్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు పలు పథకాలు చేపట్టిన నేపథ్యంలో ఈ ర్యాలీకి ప్రాధాన్యం వున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం పాతబస్తీలో ఆకస్మకి తనిఖీలు నిర్వహించి పలు పథకాలను ప్రకటించినవిషయం తెలిసిందే. నవంబర్‌ మాసంలో నిజాం ఆభరణాల ప్రదర్శన సాలార్‌జంగ్‌ మ్యూజియంలో జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X