వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాన్‌ లోయలో పడి 8 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌ నగర్‌ః మహబూబ్‌ నగర్‌ జిల్లా అచ్చంపేట పోలీస్టేషన్‌ పరిధిలోని ఉమామహేశ్వరం ఘాట్‌ రోడ్‌ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. 38 మంది తీవ్రంగా గాయపడ్డారు.వీరందరినీ హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు.వీరిలో 8 మంది పరిస్థితి ప్రమాదకరంగా వున్నట్లు పోలీసులు చెప్పారు.

తెల్కపల్లి మండలం బొప్పల్లి గ్రామ సర్పంచ్‌ గా మంజుల గెలుపొందిన సందర్భాన్ని పురస్కరించుకొని 120 మంది ఉమామహేశ్వరంలోని శివాలయాన్ని సందర్శించేందుకు వెళ్ళారు.వీరు ప్రయాణిస్తున్న వ్యాన్‌ లలో ఒకటి ఘాట్‌ రోడ్డుపై మలుపుతిప్పుతున్న సందర్భంగాస్టీరింగ్‌ స్ట్రకప్‌ కావడంతో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మరణించారు. 27 మందిని చికిత్సకోసం హైదరాబాద్‌ తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X