ప్రోగ్రెస్ చూపిన శాఖలకే నిధులుః బాబు
హైదరాబాద్ః
పనితీరు
ఆధారంగానే
వివిధ
ప్రభుత్వ
శాఖలకు
నిధులు
మంజూరు
చేయడం
జరుగుతుందని
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
ప్రకటించారు.
280
ప్రభుత్వ
శాఖల
పనితీరుపై
ప్రతి
మూడు
నెలలకు
ఒక
సారి
నివేదికలు
తెప్పించుకొని,
పనితీరు
ఆధారంగా
మాత్రమే
నిధులు
మంజూరు
చేస్తామని
చంద్రబాబు
స్పష్టం
చేశారు.
పనితీరు
సరిగాలేని
శాఖలకు
నిధులు
మంజూరు
చేసే
ప్రసక్తి
లేదని
ఆయన
తేల్చి
చెప్పారు.
మర్రిచెన్నారెడ్డి
మానవవనరుల
అభివృద్ధి
సంస్థలో
సోమవారం
నిర్వహించిన
వర్క్
షాప్
లో
చంద్రబాబు
నాయుడు
మాట్లాడారు.
ఈ
వర్క్
షాప్
లో
వివిధ
శాఖలకు
చెందిన
అధికారులు,
కలెక్టర్లు
పాల్గొన్నారు.
ప్రపంచబ్యాంక్
కు
చెందిన
ఇద్దరు
ఉన్నతాధికారులు
ఈ
వర్క్
షాప్
లో
అధికారులకు
శిక్షణ
ఇస్తున్నారు.
అన్నివిధాలా
పనితీరు
సరిగా
వున్న
శాఖలకు
మాత్రమే
ప్రపంచబ్యాంకు
రుణాలు
లభిస్తాయని
ఈ
సందర్భంగా
మాట్లాడిన
ప్రపంచబ్యాంక్
అధికారి
అన్నారు.