వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో బస్సు పేల్చి ఏడుగురి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: కాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలోమిలిటెంట్లు బుధవారం ఒక ప్రయివేట్‌ బస్సునుపేల్చి వేయడంతో ఏడుగురు మరణించారు. మరో తొమ్మండుగురు గాయపడ్డారు. మరణించినవారిలో ఐదుగురు సైనికాధికారులు ఉన్నారు.

ప్రసిద్ధ ఆశ్ముముఖం ప్రార్థనామందిరానికి 12 కిలోమీటర్ల దూరంలో వున్న హమల్పాలాలోని ప్రధాన రహదారిపై మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన సంభవించినట్లు అధికార వర్గాలు చెప్పాయి.

సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు కాశ్మీర్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ఎ.కె. భాన్‌ చెప్పారు. వివరాల కోసం నిరీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి ఆందోళకరంగా వుంది. ఆ సంఘటనకు బాధ్యులెవరనేది తెలియరాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X