వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరవు కాలం-సమ్మె అన్యాయంః బాబు
హైదరాబాద్ః
తీవ్రమైన
కరవు
పరిస్థితుల్లో
రాష్ట్ర
అల్లాడుతున్నసమయంలో
కీలకమైన
రెవిన్యూ
సిబ్బంది
సమ్మెకు
దిగడం
తగదని
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
అన్నారు.
కరవు
నివారణకు
రాష్ట్ర
ప్రభుత్వం
తీసుకుంటున్న
చర్యలకు
ఈ
సమ్మె
వల్ల
విఘాతం
కలుగుతుందని
ఆయన
అన్నారు.
రాష్ట్రంలో
కరవు
పరిస్థితిపై
గురువారం
సచివాలయంలో
చంద్రబాబు
సమీక్షించారు.
ప్రజల సమస్యలను దృష్టిలో వుంచుకొని సమ్మెచేయాలనే నిర్ణయానికిస్వస్తి చెప్పాలని ముఖ్యమంత్రి రెవిన్యూ సిబ్బందినికోరారు. రెవిన్యూ సిబ్బంది సమ్మెకు దిగినప్పటికీ పౌరసరఫరాలకు భంగం కలగకుండా చూస్తామని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాగం జనార్దన రెడ్డి అన్నారు. పౌరసరఫరాలకు భంగం కలిగించే ఉద్యోగులను అవసరమైతేఅరెస్టు చేస్తామని ఆయన హెచ్చరించారు.
- సమ్మెకట్టిన రెవిన్యూ సిబ్బంది
-
6నుంచి
రెవెన్యూ
సిబ్బంది
సమ్మె
Comments
Story first published: Thursday, September 6, 2001, 23:53 [IST]