వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాట మార్చిన లష్కర్
కరాచీ:
అమెరికాలోని
వరల్డ్
ట్రేడ్సెంటర్పై,
పెంటగాన్పై
జరిగిన
దాడుల
విషయంలో
లష్కర్-ఎ-తోయిబా
మాట
మార్చింది.
తమకు
సంబంధం
లేదని
పాకిస్థాన్
కేంద్రంగా
పని
చేస్తున్న
లష్కర్-ఎ-తోయిబా
ప్రకటించింది.
తమ ఆత్మహుతి బాంబర్లువిమానాలను హైజాక్ చేసి, దాడులు చేశారని ఇంతకు ముందు లష్కర్-ఎ-తోయిబా ప్రకటించింది. తమ సంస్థపేరు మీద దాడులు తామే చేశామని ఎవరు ప్రకటించారో తనకు తెలియదని లష్కర్-ఎ-తోయిబా అధికార ప్రతినిధి అబ్దుల్లా ముంతజీర్ ఒక ప్రటకనలో అన్నారు. ఆ వార్తను తాము ఖండిస్తున్నామని, తాము అటువంటి ప్రకటనేదీ విడుదల చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
సంబంధితవార్తలుః
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం
Comments
Story first published: Wednesday, September 12, 2001, 23:53 [IST]