వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కార్యక్రమాలు రద్దు చేసుకున్న ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి బుధవారంనాడు తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అమెరికాలోని న్యూయార్క్లో గల వరల్డ్ ట్రేడ్సెంటర్పై, పెంటగాన్ రక్షణ స్థావరంపై జరిగిన దాడుల నేపథ్యంలో ఆయన తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. అమెరికా రాయబార కార్యాలయాన్ని బుధవారం మూసివేశారు. విమనాశ్రయాల వద్ద భద్రతను పెంచారు.
న్యూఢిల్లీలో
భద్రతను
కట్టుదిట్టం
చేశారు.
అమెరికాలోని
దాడులను
భారత్
తీవ్రంగా
ఖండించింది.
అమెరికాలోని
భారతీయుల
రక్షణ
గురించి
కూడా
ఆలోచిస్తున్నట్లు
రక్షణ
వ్యవహారాల
కేబినెట్
కమిటీ
సమావేశానంతరం
రక్షణ
శాఖ
మంత్రి
జస్వంత్
సింగ్
చెప్పారు.
సంబంధితవార్తలుః
- దాడులుమేమే చేశాం: లష్కర్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం
Comments
Story first published: Wednesday, September 12, 2001, 23:53 [IST]