వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: అమెరికాలోని తీవ్రవాదుల దాడుల తక్షణ ప్రత్యక్ష ప్రభావం భారత ఆర్థికరంగంపై, రూపాయి విలువపై పడబోదని కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా అన్నారు. భారత ఆర్థిక రంగానికి సంబంధించి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన బుధవారంవిలేకరులతో అన్నారు. ఆయన ఇండియన్‌ బ్యాంక్‌ అసోయేషన్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు. మనమీద మనకు విశ్వాసం వుండాలని, అమెరికాలోని దాడుల ప్రభావంరూపాయిపై పడబోదని మంత్రి అన్నారు.

భారత్‌ దీర్ఘ కాలిక ఆయిల్‌ కాంట్రాక్టులను కుదుర్చుకుందని,అందువల్ల ఆయిల్‌ ధరలు పెరగబోవని ఆయన అన్నారు. ఎగుమతులపై ప్రభావం పడుతుందని, దాడుల దుష్పలితాలను తగ్గించడానికి అమెరికా ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.

సంబంధితవార్తలుః

  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X