యుద్ధభూమిని తలపిస్తున్న అమెరికా
న్యూయార్క్ః
అమెరికా
చరిత్రలోనే
మొదటిసారిగా
జరిగిన
అత్యంత
ఘోరమైన
టెర్రరిస్టుల
దాడి
యావత్
దేశాన్ని
దిగ్భ్రాంతికి
గురిచేసింది.
న్యూయార్క్,
పెంటగాన్
యుద్ధభూమిని
తలపిస్తున్నాయి.
ఎన్నివేల
మంది
మరణించింది
24
గంటలు
గడిచినప్పటికీ
ఇంకా
వెల్లడి
కాలేదు.
మరో వైపు పెద్దఎత్తున సాయచర్యలు చేపట్టారు. మృతుల సంఖ్యపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. అయితే శిథిలాల కిందినుంచి బయటపడుతున్నవారిని వెంటవెంటనే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. డబ్లుటిసిలో వున్న సంస్థల్లో అతిపెద్ద సంస్థ మోర్గాన్ స్టాన్లీ తమ 3500 మంది ఉద్యోగుల పరిస్థితిపై తీవ్ర ఆందోళనతో వుంది. ఘటన జరిగిన సమయంలో కార్యాలయంలో ఎంతమంది వున్నది ఇంకా తెలియలేదని మోర్గాన్ స్టాన్లీ వర్గాలు చెప్పాయి.
కాగాపెంటగాన్లో
కనీసం
రెండువందల
మంది
రక్షణశాఖ
సిబ్బంది
మరణించివుంటారని
భావిస్తున్నారు.పెంటగాన్లో
కూడా
శిథిలాల
తొలగింపు
కొనసాగుతున్నది.
సంబంధితవార్తలుః
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం