వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రవాదంపై ఉమ్మడి పోరు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః టెర్రరిజంపై అమెరికా ఎక్కుపెట్టిన యుద్ధం తాలూకు ప్రతిధ్వనులు భారత్‌లో కూడ కనిపిస్తున్నాయి.

ఉపఖండంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులకు యోచిస్తున్న అమెరికా ఈవిషయంలో భారత్‌ సాయం కూడా కోరింది. భారత్‌లో అమెరికా కొత్త రాయబారి రాబర్ట్‌ బ్లాక్‌విల్‌ శుక్రవారం నాడు రాష్ట్రపతి నారాయణన్‌ను కలసి తన నియాకమ పత్రాలను ఇచ్చారు. ఆ తర్వాత ఆయన హోం మంత్రి అద్వానీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

పాక్‌ అక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదులవివరాలను భారత్‌ను అమెరికా తీసుకున్నట్టుగా తెలిసింది. ఇదిలా వుండగా మరో వైపు ఇజ్రాయెల్‌ రాయబారి కూడా అద్వానీని కలసి మంతనాలు జరిపారు. ఉపఖండంలోని ఉగ్రవాద సంస్థలకు సంబంధించినవివారాలను ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థకు అందించడానికి భారత్‌అంగీకరించినట్టుగా తెలిసింది. టెర్రరిజాన్ని ఉమ్మడిగా ఎదుర్కునేవిషయంలో అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఇజ్రాయెల్‌, జర్మనీతో భారత్‌ మంతనాలు జరుపుతున్నట్టుగా అద్వానీ వెల్లడించారు.
సంబంధిత వార్తలుః

  • గుట్టలు గుట్టలుగా శవాలు
  • 50 మందిని గుర్తించిన ఎఫ్‌బిఐ
  • సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
  • ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
  • ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
  • లాడన్‌పైనే అమెరికా అనుమానం
  • దాడులతోసంబంధం లేదన్న లాడెన్‌
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X