అమెరికాపై మరిన్ని దాడులు?
న్యూయార్క్ః న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్సెంటర్ శిధిలాల నుంచి కీలకమైన బ్లాక్ బాక్స్ ను ఎఫ్.బి.ఐస్వాధీనం చేసుకుంది. పెంటగాన్ శిధిలాల నుంచి కూడా బ్లాక్ బాక్స్ లభ్యమైంది. వాటిలో వుండే సమాచారం ఆధారంగా ఈ మారణహోమానికి బాధ్యలెవరో తెలుసుకోవచ్చునని ఎఫ్.బి.ఐ. భావిస్తున్నది. ఈ దారుణానికి సంబంధించిన ఇప్పటి వరకు 8 మందిని ఎఫ్.బి.ఐ. అదుపులోకి తీసుకుంది. నకిలీపైలెట్ లైసెన్స్ వున్న మరోవ్యక్తిని కూడాఅరెస్టు చేశారు.
కనీసం
50
మంది
తీవ్రవాదులు
ఈ
మారణహోమంలో
పాల్గొని
వుంటారని
భావిస్తున్నారు.
తీవ్రవాదుల
దాడులు
ఇంతటితో
ఆగుతాయా
లేదా
కొనసాగిస్తారా
అనే
అనుమానాలు
వ్యక్తం
అవుతున్నాయి.
సహాయ
చర్యల్లో
మునిగివున్న
తమపై
మళ్ళీ
దాడులు
జరిగే
ప్రమాదం
వున్నదని
ఎఫ్.బి.ఐ.
ఆందోళన
చెందుతున్నది.
పెంటగాన్
లో
ఆరని
మంటలు
మరోవైపు
పెంటగాన్
ఇంకా
నిప్పులు
చిమ్ముతునే
వున్నది.
సంఘటన
జరిగి
మూడు
రోజులు
కావస్తున్నా
సహాయసిబ్బంది
ఇంకా
మంటలను
అదుపుచేయలేక
పోయింది.
తీవ్రవాదులు
ఓవిమానాన్ని
హైజాక్
చేసి
పెంటగాన్
పై
కూల్చినవిషయం
విదితమే.
ఆ
సమయంలో
పెంటగాన్
లో
800
మంది
వున్నారని,
పదుల
సంఖ్యలోనే
మరణించి
వుంటారని
అధికారులు
మొదట్లో
చెప్పారు.
అయితేపెంటగాన్
మృతుల
సంఖ్య
250
పైమాటే
అని
ఇప్పుడుఅంటున్నారు.
ఈ
దారుణంలో
బిన్
లాడెన్
హస్తం
వుంటే
తదుపరి
చర్య
ఏమిటనే
దిశగా
అమెరికా
మంతనాలు
సాగిస్తున్నది.
సంబంధిత వార్తలుః
- గుట్టలు గుట్టలుగా శవాలు
- 50 మందిని గుర్తించిన ఎఫ్బిఐ
- సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
- ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
- ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం