వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
250 మంది భారతీయుల మృతి?
న్యూయార్క్: వాషింగ్టన్, న్యూయార్క్లలో జరిగిన దాడుల్లో ఎంత మంది మరణించింది, ఎంత మంది గాయపడింది ఇప్పటి వరకు కచ్చితమైనఅంచనాకు రాలేకపోతున్నారు. శిథిలాలను తొలగించే కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికపైన జరుగుతున్నాయి.
గురువారం
వరకు
94
మృత
దేహాలను
వెలికి
తీశారు.
న్యూయార్క్లోని
వరల్డ్
ట్రేడ్సెంటర్లో
250
మందికి
పైగా
భారతీయులు
మరణించి
వుంటారని
అనుమానిస్తున్నారు.
మరో
40
మంది
భారతీయుల
ఆచూకీ
తెలియడం
లేదు.గాయపడిన
37
మంది
భారతీయులు
ఆస్పత్రుల్లో
చికిత్సపొందుతున్నట్లు
సమాచారం.
అయితే
గాయపడిన
వారి
సంఖ్య
60
నుంచి
వంద
వరకు
వుండవచ్చునని
అధికార
వర్గాలంటున్నాయి.
సంబంధితవార్తలుః
- గుట్టలు గుట్టలుగా శవాలు
- 50 మందిని గుర్తించిన ఎఫ్బిఐ
- సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
- ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
- ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం
Comments
Story first published: Friday, September 14, 2001, 23:53 [IST]