వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌ పేయి న్యూయార్క్‌ పర్యటన రద్దు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అమెరికాపై తీవ్రవాదులు దాడి జరిపిన దృష్ట్యా భారత ప్రధాని తన న్యూయార్క్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు వాజ్‌ పేయి ఈ నెల 25న న్యూయార్క్‌ వెళ్ళాల్సి వుంది. అయితే అమెరికాలో నెలకొన్ని ప్రస్తుత పరిణామాల కారణంగా పర్యటనను రద్దు చేసుకోవాలని వాజ్‌ పేయి నిర్ణయించారు.

వాజ్‌పేయి న్యూయార్క్‌ పర్యటన సందర్భంగా పాకిస్తాన్‌ అధ్యక్షుడు జనరల్‌పర్వేజ్‌ ముషారఫ్‌ తో కలిసి చర్చలు జరపాల్సివుంది. ఆగ్రా సదస్సు అనంతరం న్యూయార్క్‌ లో జరిగే ముషారఫ్‌, వాజ్‌పేయి భేటీపై పలు దేశాలు దృష్టి సారించాయి. అయితే అమెరికాపై దాడితో ముషారఫ్‌-వాజ్‌పేయి భేటీకూడా వాయిదా పడింది.
సంబంధిత వార్తలుః

  • గుట్టలు గుట్టలుగా శవాలు
  • 50 మందిని గుర్తించిన ఎఫ్‌బిఐ
  • సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
  • ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
  • ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
  • లాడన్‌పైనే అమెరికా అనుమానం
  • దాడులతోసంబంధం లేదన్న లాడెన్‌
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X