వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌ను కూడా వదలద్దు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః దశాబ్దాలుగా టెర్రరిజం వల్ల అనేక ఇక్కట్లను భారత్‌ ఎదుర్కుంటున్నదని కేంద్ర హోం మంత్రి అద్వానీ అన్నారు. టెర్రరిజం పై యుద్ధం కేవలం అమెరికా నాటో దేశాలకు మాత్రమే పరిమితం కారాదని అందులో భారత్‌ కూడా పాలుపంచుకోవాలని ఆయన అన్నారు.

టెర్రరిజంపై సమరం ప్రకటించిన పాకిస్తాన్‌ను కూడా అమెరికా వదిలిపెట్టరాదని ఆయన సూచించారు. అద్వానీ ప్రకటన తీవ్ర దుమారం సృష్టించే అవకాశం వున్నదని అన్నారు. పాకిస్తాన్‌ ప్రోత్సాహం వల్లనే కాశ్మీర్‌లో తీవ్రవాదులు చెలరేగి అమాయకుల మానప్రాణాలను కబళిస్తున్నారని అద్వానీ ఆన్నారు. అద్వానీ వ్యాఖ్యాలు ఉపఖండ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తీవ్రవివాదం సృష్టించేఅవకాశం వున్నది.

స్పాట్‌ లైట్‌ఃఆంధ్ర అసెంబ్లీ స్పెషల్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X