తీవ్రవాద శిబిరాల మూసివేత
శ్రీనగర్ః
అమెరికా
దాడుల
భయంతో
పాక్
ఆక్రమిత
కాశ్మీర్లోని
పలు
తీవ్రవాద
శిక్షణశిబిరాలను
మూసివేశారు.
ఈ
కేంద్రాల్లో
శిక్షణ
పొందుతున్న
తీవ్రవాదులను
వేరువేరు
ప్రాంతాలకు
తరలించారు.
ఈ
విషయం
ఇంటలీజెన్స్వర్గాలు
చెప్పాయి.
హిజ్బుల్
ముజాహదీన్,
లష్కర్
ఎ
తోయిబా,
హర్కత్
ఉల్
ముజహదీన్,
హర్కత్
ఉల్జిహాదీ
ఇస్లామీ,
టెక్రీక్
ఎ
జెహదీ
ఇస్లామీ,
ముస్లీం
ముజహిదీన్,
జైష్
ఎ
మహమ్మద్
వంటి
సంస్థలకు
చెందిన
12
ఉగ్రవాద
శిక్షణ
కేంద్రాలను
మూసివేసినట్టుగా
తమకువిశ్వసనీయంగా
సమాచారం
అందినట్టుగా
ఇంటలీజెన్స్
వర్గాలుపేర్కొన్నాయి.
పాక్
ఆక్రమిత
కాశ్మీర్లోని
శిక్షణ
శిబిరాలను
తాత్కాలికంగా
మూసివేయగా
పాకిస్తాన్
ఆఎn్గానిస్తాన్
సరిహద్దుల్లో
వున్న
కేంద్రాలనుఅఎn్గాన్కు
తరలించారు.
అమెరికా
దాడులు
ప్రారంభించే
పక్షంలో
తాలిబన్
ప్రభుత్వం
పక్షాన
పోరాడేందుకు
లష్కర్
ఎ
తోయిబా
సుమారు
500
మంది
సుశిక్షితులైన
తీవ్రవాదులను
కాబూల్కు
పంపినట్టుగా
తెలిసింది.
జమ్మూకాశ్మీర్లో
వున్న
తీవ్రవాదులకు
కూడా
ప్రస్తుతానికి
చేతులు
ముడుచుకుని
కూచోవల్సిందిగా
పాకిస్తాన్,అఎn్గానిస్తాన్
నుంచి
ఆదేశాలు
వచ్చినట్టుగా
తెలిసింది.
ఐఎస్ఐ
నుంచి
ఇదే
విధమైన
ఆదేశాలు
వచ్చినట్టుగా
తెలిసింది.
సంబంధిత వార్తలుః
- అమెరికా దాడుల కేసులో తొలి అరెస్టు
- గుట్టలు గుట్టలుగా శవాలు
- 50 మందిని గుర్తించిన ఎఫ్బిఐ
- సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
- ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
- ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం