వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

250 మంది భారతీయులమిస్సింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌పై జరిగిన దాడి నేపథ్యంలో 250 మందికిపైగా భారతీయుల, ప్రవాస భారతీయుల జాడ తెలియడం లేదని భారత కాన్సులేట్‌ చెప్పారు. ఇంకా ఈ సంఖ్యపెరగవచ్చునని భావిస్తున్నారు. ఆస్పత్రుల్లో 77 మంది భారతీయులు, ప్రవాస భారతీయులు చికిత్స పొందుతున్నారు. తమవారు బ్రతికి వుంటారనే ఆశ ఇంకా భారతీయుల్లో అడుగంట లేదు.

వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై జరిగిన దాడి నేపథ్యంలో ఐదు వేల మందికిపైగా ఆచూకీ లభించడం లేదు. వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌ టవర్స్‌లలోని పై అంతస్థులలో పని చేస్తున్న భారతీయులు డజన్ల కొద్దీ శిథిలాల కింద చిక్కుక పోయి వుంటారని అనుమానిస్తున్నారు.

శిథిలాల్లో చిక్కుకుపోయినవారు ప్రాణాలతో బయట పడే అవకాశాలు తక్కువేనని అధికార వర్గాలంటున్నాయి. శుక్రవారం నాడు శిథిలాల నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో బయట పడలేదు.
భారతీయ జనతా పార్టీ బాధితుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తోందని బిజెపి ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ డాక్టర్‌ ముకుంద్‌ మోడి చెప్పారు. భారత జాతీయ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ కూడా హెల్ప్‌లైన్‌ సౌకర్యం కల్పించే ఏర్పాటు చేస్తోంది.

సంబంధిత వార్తలుః

  • అమెరికా దాడుల కేసులో తొలి అరెస్టు
  • గుట్టలు గుట్టలుగా శవాలు
  • 50 మందిని గుర్తించిన ఎఫ్‌బిఐ
  • సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
  • ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
  • ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
  • లాడన్‌పైనే అమెరికా అనుమానం
  • దాడులతోసంబంధం లేదన్న లాడెన్‌
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X