అఎn్గాన్ పై దాడులకు పాక్ సాయం
ఇస్లామాబాద్ః అఎn్గానిస్తాన్లో ఒసామాబిన్ లాడన్ కేంద్రాలుగా భావిస్తున్న ప్రాంతాలపై అమెరికా తలపెట్టిన దాడులకు మద్దతు ఇవ్వడానికి పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది.
తొలుత
తమ
గగన
తలాన్ని
మాత్రమే
ఉపయోగించుకోవడానికిఅంగీకరించిన
పాకిస్తాన్
అమెరికన్
సైనిక
దళాలు
తమ
భూభాగంలో
దిగడానికి
కూడాఅంగీకరించింది.
అమెరికా
వత్తిడి
కారణంగా
అనివార్యంగా
ఒక
నిర్ణయం
తీసుకోవల్సిన
పరిస్థితిలో
పడిన
పాకిస్తాన్
ప్రభుత్వం
శనివారం
నాడు
సైనికాధికారులు,
రాజకీయ
పక్షాలు,
మతాధికారులతో
సమావేశాన్ని
నిర్ణయించింది.
అమెరికాలో
టెర్రరిస్టులు
సృష్టించిన
బీభత్సం
దరిమిలా
ఉత్పన్నమైన
పరిస్థితిని
వారికి
పాక్
నేత
జనరల్
ముషారఫ్వివరించారు.
ఈ
సమావేశం
తర్వాత
అమెరికాతో
సంపూర్ణంగా
సహకరించాలని
పాకిస్తాన్
నిర్ణయించింది.
అయితే
ఇంకా
అధికారికంగా
ఈ
నిర్ణయాన్ని
ప్రకటించలేదు.
అమెరికాతో
సహకరిస్తే
పాకిస్తాన్పై
కూడా
దాడులు
ఖాయమని
తాలిబన్లు
గట్టి
హెచ్చరికలు
జారీ
చేశారు.
ఈ
నేపథ్యంలో
అమెరికన్
మెరైనర్లు
ఇప్పటికే
పాకిస్తాన్
భూభాగంలో
దిగినట్టుగా
కూడా
వార్తలు
వస్తున్నాయి.
సంబంధిత వార్తలుః
- అమెరికా దాడుల కేసులో తొలి అరెస్టు
- గుట్టలు గుట్టలుగా శవాలు
- 50 మందిని గుర్తించిన ఎఫ్బిఐ
- సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
- ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
- ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం