అఎn్గానిస్తాన్తో పాకిస్తాన్ దౌత్యం
ఇస్లామాబాద్ః అమెరికాపై దాడులకు కారణంగా భావిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను అమెరికాకు అప్పగించే విషయంలో అఎn్గానిస్తాన్తో దౌత్యం జరిపేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నది.
ఉపఖండంలో కమ్ముకున్న యుద్ధమేఘాల నేపథ్యంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించాలంటే లాడెన్ను అమెరికాకుఅప్పగిస్తే సరిపోతుందని పాకిస్తాన్ భావిస్తున్నది. లాడెన్ను తమకుఅప్పగించేందుకు అఎn్గానిస్తాన్కు మూడు రోజుల గడవు ఇవ్వాలని అమెరికా నిర్ణయించినట్టుగా కూడా చెబుతున్నారు.
సోమవారం
నాడు
పాకిస్తాన్
దౌత్యవేత్త
అధికార
లేఖతో
తాలిబన్
నేతల
వద్దకు
వెళ్లుతున్నట్టుగా
చెబుతున్నారు.
అమెరికా
అధ్యక్షుడు
జార్జ్బుష్తో
పాకిస్తాన్
నేత
ముషారఫ్
ఆదివారం
నాడు
ఆఖరు
విడతగా
జరిపిన
చర్చల
ఫలితంగా
ఈ
నిర్ణయం
తీసుకున్నారని
చెబుతున్నారు.
లాడెన్ను
తమకుఅప్పగిస్తే
యుద్ధ
సన్నాహాలను
కట్టిపెడతామని
అమెరికా
హామీ
ఇచ్చినట్టుగా
చెబుతున్నారు.
ఇదిలా
వుండగా
తాలిబన్లు
మాత్రం
లాడెన్ను
ఎవరికీఅప్పగించేది
లేదని
పదేపదే
స్పష్టం
చేశారు.
మరో
వైపు
లాడెన్
న్యూయార్క్
దాడులతో
తనకు
సంబంధం
లేదని
మరోసారి
స్పష్టం
చేశారు.