వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌ః వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం సమీపంలోని రామకృష్ణాపురం వద్ద ఆదివారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రజాప్రతిఘటనకు చెందిన ఇద్దరు నక్సలైట్లు మరణించినట్టుగా పోలీసులు చెప్పారు.

ఈ ప్రాంతంలో గాలింపు జరుపుతున్న పోలీసులకు నక్సలైట్లు ఎదురయ్యారని పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా వారు కాల్పులకు దిగడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారని అధికారులు చెప్పారు. ఈ కాల్పుల్లో మరణించిన నక్సలైట్లను ప్రజాప్రతిఘటన నక్సలైట్లుగా గుర్తించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X