వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇద్దరు నక్సల్స్ ఎన్కౌంటర్
వరంగల్ః వరంగల్ జిల్లా ఏటూరు నాగారం సమీపంలోని రామకృష్ణాపురం వద్ద ఆదివారం నాడు జరిగిన ఎన్కౌంటర్లో ప్రజాప్రతిఘటనకు చెందిన ఇద్దరు నక్సలైట్లు మరణించినట్టుగా పోలీసులు చెప్పారు.
ఈ
ప్రాంతంలో
గాలింపు
జరుపుతున్న
పోలీసులకు
నక్సలైట్లు
ఎదురయ్యారని
పోలీసుల
హెచ్చరికలను
లెక్కచేయకుండా
వారు
కాల్పులకు
దిగడంతో
పోలీసులు
కూడా
ఎదురు
కాల్పులు
జరిపారని
అధికారులు
చెప్పారు.
ఈ
కాల్పుల్లో
మరణించిన
నక్సలైట్లను
ప్రజాప్రతిఘటన
నక్సలైట్లుగా
గుర్తించారు.
Comments
Story first published: Sunday, September 16, 2001, 23:53 [IST]