భారత్ బయోటెక్పై చర్యలు:అరుణ
హైదరాబాద్: నిబంధనలకువిరుద్ధంగా హెపటైటిస్ బి తయారు చేస్తున్న భారత్ బయోటెక్పై 15 రోజుల్లో చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శనక్కాయలఅరుణ హామీ ఇచ్చారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు డాక్టర్ఎం.వి. మైసురారెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి ఆ హామీ ఇచ్చారు.
భారత్
బయోటెక్కు
షోకాజ్
నోటీసు
ఇచ్చామని
ఆమె
చెప్పారు.
నిబంధనలకు
వ్యతిరేకంగా
భారత్
బయోటెక్
హెపటైటిస్
బిని
తయారు
చేస్తోందనే
ఆరోపణలపై
అధ్యయనం
చేయడానికి
ఒక
ప్రత్యేక
కమిటీని
వేశామని,
ఈ
కమిటీ
నివేదికఅందగానే
అన్ని
వివరాలు
అందజేస్తానని
ఆమె
చెప్పారు.
ఒక
డ్రగ్
తయారీకి
భారత్
బయోటెక్
లైసెన్స్
తీసుకుని
మరో
డ్రగ్ను
తయారు
చేస్తోందని
మైసురా
రెడ్డి
ప్రభుత్వ
దృష్టికి
తెచ్చారు.
నిబంధనలకు
వ్యతిరేకంగా
భారత్
బయోటెక్
హెపటైటిస్
బి
తయారు
చేస్తోందనే
ఆరోపణపై
సభలో
దాదాపుఅరగంట
సేపు
చర్చ
జరిగింది.