వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పలు దేశాల్లో నిందితులు: బుష్
వాషింగ్టన్: తమ దేశంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై, పెంటగాన్పై దాడి జరిపిన నిందితులు పలు దేశాల్లో వున్నారని అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్ అన్నారు. అందువల్ల వారిని పట్టుకోవడం శ్రమతో కూడిన పని అని ఆయన విలేకరులతో అన్నారు.
అంతర్జాతీయ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్తో పాటు పలు తీవ్రవాద సంస్థలు కలిసి ఈ దాడులకు కుట్ర పన్నినట్లు ఆయన తెలిపారు. అమెరికా నమ్ముతున్న స్వేచ్ఛపై వారికి విశ్వాసం లేదని ఆయన అన్నారు. తీవ్రవాదంపై పోరు దీర్ఘ కాలికమైందని ఆయన అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ముందుకు రావాలని ఆయన అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. పనులలోకి వెళ్లాల్సిందిగా ఆయన ఉద్యోగులను కోరారు.
- కాందహార్ చేరుకున్న ఐఎస్ఐ ఛీఫ్
- బంగ్లా సహకారం కోరిన అమెరికా
- పాక్ను వదిలేందుకు దౌత్యవేత్తల పరుగులు
-
సిక్కులపై
బ్రిటన్లోనూ
దాడులు
Comments
Story first published: Monday, September 17, 2001, 23:53 [IST]