వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రికెట్: లక్ష్మణ్ స్థానంలో బదాని
బరోడా:
హైదరాబాద్
బ్యాట్స్మన్
వి.వి.యస్.
లక్ష్మణ్ను
దక్షిణాఫ్రికాలో
జరిగే
ముక్కోణపు
వన్డే
క్రికెట్
సిరీస్
నుంచి
తప్పించారు.
ఈ
ముక్కోణపు
వన్డే
సిరీస్
అక్టోబర్
5
నుంచి
26వ
తేదీ
వరకు
జరుగుతుంది.
లక్ష్మణ్
పూర్తిగా
కోలేదని,
మరింత
కాలం
లక్ష్మణ్కు
విశ్రాంతి
అవసరమని
కోచ్
జాన్
రైట్
తనతో
చెప్పినట్లు
భారత
క్రికెట్
కంట్రోల్
బోర్డు
(బిసిసిఐ)
కార్యదర్శి
యవంత్
లెలె
తెలిపారు.
లక్ష్మణ్
మెకాలికి
ఆస్ట్రేలియాలో
శస్త్రచికిత్స
జరిగినవిషయం
తెలిసిందే.
లక్ష్మణ్
తనతో
నేరుగా
మాట్లాడలేదని
లెలె
చెప్పారు.
లక్ష్మణ్
స్థానంలో
15
మంది
సభ్యుల
జట్టులోకి
తమిళనాడుకు
చెందిన
హేమంగ్
బదానిని
తీసుకున్నట్లు
ఆయన
చెప్పారు.
దక్షిణాఫ్రికా,
కెన్యా,
భారత
జట్ల
మధ్య
దక్షిణాఫ్రికాలో
ఈ
ముక్కోణపు
వన్డే
సిరీస్
జరుగుతుంది.
Comments
Story first published: Monday, September 17, 2001, 23:53 [IST]