పాక్ను వదిలేందుకు దౌత్యవేత్తల పరుగులు
న్యూఢిల్లీ:అఫ్గనిస్థాన్పై
అమెరికా
సైనిక
చర్యకు
సిద్ధమవుతుండడంతో
ఇస్లామాబాద్లోని
వివిధ
దేశాల
దౌత్య
కార్యాలయాల
అధికారులు,
వారి
కుటుంబ
సభ్యులు
భారతవీసాల
కోసం
ప్రయత్నాలు
ప్రారంభించారు.
సాధ్యమైనంత
తొందరగా
ఇస్లామాబాద్
నుంచి
బయట
పడేందుకు
వారు
యత్నిస్తున్నారు.
అమెరికా,
బ్రిటిష్,
యూరోపియన్
యూనియన్,
ఇతర
పాశ్చాత్య
దేశాల
దౌత్యవేత్తలు
తమకు,
తమ
కుటుంబ
సభ్యులకువీసాల
కోసం
భారత
హైకమిషన్కు
విజ్ఞప్తులు
చేసుకుంటున్నారు.స్వీడన్,
బెల్జియం,
నార్వే
వంటి
దేశాల
దౌత్యవేత్తలు
ఇప్పటికేవీసాలు
పొందారు.
పాకిస్థాన్లోని తాలిబన్, ఒసామాబిన్ లాడెన్ మద్దతుదారులు దాడి చేయవచ్చుననే భయంతో వారు భారతవీసాల కోసం ప్రయత్నిస్తున్నారు. తమ వాహనాలను భారత్కు తీసుకుని వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా దౌత్యవేత్తలు పాకిస్థాన్ ప్రభుత్వాన్నికోరారు. అయితే ఈ విషయంలో పాకిస్థాన్ ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు.
- సిక్కులపై బ్రిటన్లోనూ దాడులు
- కాందహార్ చేరుకున్న ఐఎస్ఐ ఛీఫ్
- పలుదేశాల్లో నిందితులు: బుష్
- కాందహార్ చేరుకున్న ఐఎస్ఐ ఛీఫ్