వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాలికల హాస్టల్స్కు భద్రత: మణికుమారి
హైదరాబాద్: బాలికల గిరిజన సంక్షేమ హాస్టల్స్లో అత్యాచారాల నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మణికుమారి చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్స్లో బాలికలపై అత్యాచారాలుపెరిగిపోవడం పట్ల సోమవారం శాసనసభలో ఆందోళన వ్యక్తమైంది. బాలికలకు రక్షణ కల్పించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీఇచ్చారు.
రెండున్నర
కోట్ల
రూపాయలతో
ప్రహరీగోడల
నిర్మాణం,
ఇతర
భద్రత
కార్యక్రమాలు
చేపడుతామని
ఆమె
చెప్పారు.
హాస్టల్స్లో,
పాఠశాలల్లో
మహిళా
వార్డెన్లను,
మహిళా
టీచర్లను
నియమిస్తామని
ఆమె
చెప్పారు.
45
ఏళ్లు
దాటిన
పురుషులను
మాత్రమే
వార్డెన్లుగా
వేస్తామని
ఆమె
హామీ
ఇచ్చారు.
Story first published: Monday, September 17, 2001, 23:53 [IST]